Latest News

29వ వార్డులో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న కరణం గీత

                                        --------> ప్రచారంలో దూసుకెళ్తున్న కరణం వెంకటేష్ సతీమణి                                   బాపట్ల జిల్లా (chirala ): చీరాల మునిసిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ కి మద్దతుగా ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయవలసిందిగా గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన కరణం వెంకటేష్ బాబు సతీమణి కరణం గీత,గోరంట్ల సుధరాణి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలన్న పేద ఇళ్లల్లో మరింత వెలుగులు నిండాలన్న మళ్ళీ ముఖ్య మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవాలని, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు కి అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని, అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కొండ్రు బాబ్జీ,వైస్ చైర్మన్ బొనిగల జై సన్ బాబు,29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ కుమార్ ,కంపా అరుణ్,కీర్తి వెంకట్రావు,సల్లూరి అనిల్, వాసిమల్ల బ్రదర్స్,జనరల్ సెక్రటరీ తుమ్మ బుజ్జి,కుంచాల శ్రీనివాసరావు, కట్టా రాము,విజయలక్ష్మీ,ఇందేటి దుర్గాప్రసాద్,తన్నీరు రామయ్య, వెంకటేశ్వర్లు ,పెద్దబ్బాయి,తుమ్మ శ్రీను,తుమ్మ వెంకటేష్ ,జొన్నాదుల శ్రీను,ప్రసాద్,కుంచాల ఘంటసాల ,రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్,10వ వార్డు కౌన్సిలర్-క్లస్టర్-2 మహిళా అధ్యక్షురాలు,గోలి స్వాతి రవి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఫాతిమా,చీరాల మండలం మహిళా అధ్యక్షురాలు శీలం వెంకటేశ్వరమ్మ, ఆకురాతి సుకీర్తన ,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ,కార్యకర్తలు,గ్రామ ప్రజలు,మహిళలు, పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు....

No comments