Latest News

ఆర్యవైశ్యలతో ఆత్మీయ సమావేశం ....

బాపట్ల జిల్లా (chirala):చీరాల మండలం గాంధీ నగర్ పంచాయితీ MGH కాలనీలో  మహాత్మా గాంధీ కో ఆపరేటివ్ కళ్యాణ మండపం వద్ద MGH కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశము కార్యక్రమానికి హాజరైన శాసన సభ్యులు శ్రీ కరణం బలరామ కృష్ణమూర్తి ,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు.ఈ సందర్భంగా ఆర్య వైశ్య సోదరులు మాట్లాడుతూ 2019 లో శాసన సభ్యులుగా కరణం బలరామ కృష్ణ మూర్తి అత్యంత మెజారిటీతో ఎలాగైతే గెలిపించుకునామో అలాగే రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వారి తనయులు చీరాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ బాబుని  కూడా అంతకు మించిన మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి బాలకృష్ణ,చిన్ని లీలాధర్, రవి షాపింగ్ మాల్ అధినేత తిరువీధుల రవి,శ్రీరామ్ వేణుగోపాల్,అచ్చుతా శ్రీనివాసరావు,చెక్క చెన్నకేశవులు, చారగొల్ల గురు ప్రసాద్, ఊటుకూరు కృష్ణమోహన్, యిరవలపాటి మురళి,చాదెళ్ల చంద్రమౌళి,అచ్యుత గిరి,కోటా శ్రీమన్నారాయణ, గుంటూరు మాధవరావు,గుర్రం రాఘవ,నూనె సుబ్బారావు,నేరెళ్ల చంద్ర,కాకరపర్తి సుబ్బారావు,హీరో హోండా సుబ్బారావు,MGH కాలనీ యూత్ టంగుటూరి సత్యనారాయణ, అచ్యుత కృష్ణ ప్రసాద్,చెక్క అన్నపూర్ణ,శ్రీరామ్ సురేష్,శ్రీరామ్ రత్నాకర్,నేరెళ్ల రాముడు,శ్రీరామ్ సుశీల్ కుమార్, నివమా అరుణ్,మోజేటి రవి, బాంబే సురేష్,మేడూరి శివ,మోజేటి సూర్య, ఊటుకూరి ప్రవీణ్,శ్రీరామ్ సుధీర్,మేజేటి ఫణి,సాయి,మనోజ్, శరణ్, మన్యం, రుతిక్, రవి శ్రవణ్, యోగి, తదితరులు పాల్గొన్నారు....

No comments