Latest News

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి: కరణం వెంకటేష్

బాపట్ల జిల్లా (chirala): చీరాల యం.జి.సి  మార్కెట్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న చీరాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్,ముందుగా  శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మందిరం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం యం.జి.సి  మార్కెట్లో  ప్రతి కొట్టు కు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే  మళ్లీ  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని  గెలిపించాలని కోరారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు.పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా అన్నారు. అదేవిధం గా  చీరాల ఎమ్మెల్యే గా కరణం వెంకటేష్ అయినా నాకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో కి తీసుకెళ్తానని అన్నారు. అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ కి  కూడా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, మామిడాల రాములు,చీమకుర్తి బాలకృష్ణ, గుంటూరు ప్రభాకరరావు,చిన్ని లీలాధర్,రవి షాపింగ్ మాల్ అధినేత తిరువీధుల రవి,శ్రీరామ్ వేణుగోపాల్,వలివేటి రాము,వేముల చంద్రశేఖర్, శ్రీరామ్ బుజ్జి,తాతా కుమారస్వామి,మేడూరి సాయి,సంకా రవి,వేమా బ్రహ్మానందం ,భారత్ పూర్ణ, అర్వపల్లి లీల,అచ్చుతా శ్రీనివాసరావు,చారగుల్ల గురు ప్రసాద్, యిరవలపాటి మురళి,చాదెళ్ల చంద్రమౌళి ,కోటా శ్రీమన్నారాయణ ,గుంటూరు మాధవరావు,శిఖాకొల్లి వెంకటేశ్వర్లు,గుర్రం రాఘవ,బాంబే సురేష్,నూనె సుబ్బారావు,నేరెళ్ల చంద్ర,కాకరపర్తి సుబ్బారావు ,హీరో హోండా సుబ్బారావు,మేడూరి శివ,టంగుటూరి సత్యనారాయణ,చెక్క అన్నపూర్ణ,శ్రీరామ్ సురేష్,శ్రీరామ్ రత్నాకర్,నేరెళ్ల రాముడు,పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర డైరెక్టర్లు,జిల్లా నాయకులు,చీరాల మండలం వేటపాలెం మండల నాయకులు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్లు,RBKచైర్మన్లు, చైర్మన్,వైస్ చైర్మన్లు ,మున్సిపల్ కౌన్సిలర్లు,వార్డు ఇన్చార్జిలు,కో ఆప్షన్ సభ్యులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు,సచివాలయం కన్వీనర్ లు,గృహ సారథులు,బూత్ కమిటీ సభ్యులు,సోషల్ మీడియా మిత్రులు, జగనన్న అభిమానులు,కరణం అభిమానులు పాల్గొన్నారు....

No comments