Latest News

వైఎస్సార్ చేయూత నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న కరణం వెంకటేష్


బాపట్ల జిల్లా (chirala):వైఎస్సార్ చేయూత నాలుగో విడత కార్యక్రమం NR&PM హై స్కూల్ ఆవరణం OATలో గురువారం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదీగా చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కరణం వెంకటేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా  కరణం  వెంకటేష్ మాట్లాడుతూ  చీరాల నియోజకవర్గంలో వైయస్సార్ చేయూత ద్వారా మొత్తంగా 14,175  మందికి 96 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందని అన్నారు, పేదలకు ఇలాంటి పథకాలు ఇంకా అందాలంటే మరల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని, ప్రజలందరి ఆశీస్సులతో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి నన్ను గెలిపించాలని కోరారు.... ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కె.చక్రవర్తి, ఎంపీడీవో శోభారాణి,DRDA PD కృష్ణ,రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,రాష్ట్ర మహిళ జాయింట్ సెక్రటరీ మల్లెల లలితరాజశేఖర్, చైర్మన్ జంజనo శ్రీనివాసరావు,వైస్ చైర్మన్ బొనిగల జై సన్ బాబు,పార్టీ అధ్యక్షులు అసాది అంకాల రెడ్డి,బొడ్డు సుబ్బారావు,జిల్లా కార్యదర్శి బండారు శివ పార్వతి, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు చీమకుర్తి బాలకృష్ణ,జిల్లా సెల్ అధ్యక్షులు నల్లబోతుల రాజ్ కుమార్,RBK చైర్మన్ కావూరి రమణ రెడ్డి,కౌన్సిలర్స్:-కీర్తి వెంకట్రావు,బత్తుల అనిల్,మామిడాల రాములు, మించాల సాంబశివరావు ,సీనియర్ నాయకులు:- నాదెండ్ల కోటేశ్వరరావు,బిట్రా శ్రీనివాసరావు, ఫ్రుద్వి ధనుంజయ,బుర్ల మురళికృష్ణ,మచ్చా సువార్త,శీలం వేంకటేశ్వరమ్మ,షేక్ మస్తాన్,బక్కా శివ ప్రసాద్ రెడ్డి,జనరల్ సెక్రటరీ చిలుకోటి శ్రీనివాసరావు,పట్టేం డేవిడ్ మనోహర్,పర్వతనేని శ్రీనివాసరావు,గుంటూరు వెంకట సుబ్బారావు,పాలపర్తి నాగేశ్వరరావు, బక్కా అద్దంకిరెడ్డి,దేవరపల్లి అబ్రహం, మాచర్ల ఆంజనేయులు,  బండారు జ్వాల, బుర్ల శివ, బొల్లాపల్లి బెంజిమాన్,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,APMలు సుబ్బారావు, శ్రీనివాసులు,మెప్మా CMM సుబ్రమణ్యం,తదితరులు పాల్గొన్నారు..

No comments