Latest News

చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్....

 


చీరాల:చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించారు. మొత్తం 350 అర్జీలు రాగ, ఇళ్ల స్థలాలకు 200 అర్జీలు, పెన్షన్ కొరకు 100 అర్జీలు, రేషన్ కార్డ్ కొరకు 50 అర్జీలు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం,చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు,చీరాల మున్సిపల్ కౌన్సిలర్ పొత్తూరు సుబ్బయ్య , వేటపాలెం మండలం మహిళా అధ్యక్షురాలు యర్ర శివ నాగ మల్లేశ్వరి, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ , బిజెపి జిల్లా సెక్రటరీ తడవర్తి చంద్ర మరియు నాయకులు అర్జీలు స్వీకరించారు.

No comments