Latest News

వైసిపితోనే పేదల ప్రజలకు మేలు

బాపట్ల జిల్లా(chirala) : వైసీపీ ప్రభుత్వం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు.చీరాల తహసిల్దార్ కార్యాలయం  వద్ద బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకి చెందిన లబ్ధిదారులకు "నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా "534" మందికి మంజూరైన ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. అలాగే జగనన్న సంపూర్ణ దళిత భూహక్కు పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా "144 "మందికి మంజూరైన భూమి పత్రాలు ఎమ్మెల్యే బలరాం తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కరణం వెంకటేష్ తో కలిసి పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరాం  మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, MRO K.నరసయ్య,చీరాల MPDO శోభారాణి, మునిసిపల్ చైర్మన్ జంజనo శ్రీనివాసరావు,వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు,అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి, బొడ్డు సుబ్బారావు,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు నల్లబోతుల రాజ్ కుమార్,మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి బండారు శివ పార్వతి,RBK చైర్మన్ కావూరి రమణ రెడ్డి,PACS చైర్మన్ బోయిన కేశవులు,బుర్ల మురళీకృష్ణ, మేడిపోయిన రత్నారెడ్డి,బిట్రా శ్రీనివాసరావు,ఎరిపిల్లి రమణ,పర్వతనేని శ్రీనివాసరావు,గుంటూరు వెంకట సుబ్బారావు,షేక్ మస్తాన్,అక్కల శ్రీనివాసరెడ్డి,పిక్కి నారాయణ,బక్కా అద్దంకి రెడ్డి,పిట్టు నాగిరెడ్డి,తేళ్ల మోష గోలి నాగరాజు,పిట్టు పోలయ్య, తేళ్ల రాంబాబు, తదితర నాయకులు పాల్గొన్నారు....

No comments