సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్
మండలంలోని దేవాంగపురి పంచాయతీ అయోధ్యనగర్ వాటర్ ట్యాంక్ దగ్గర రూ. 7 లక్షల
వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇంఛార్జి కరణం వెంకటేష్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ
బండారు మురళీ బాపూజీ, సిబ్బంది,ఆసాది అంకాల రెడ్డి, పృధ్వి ధనుంజయ, నాసిక
హనుమంతరావు, చల్లా భోగేశ్వరరావు,కర్ణ హనుమంతరావు, షేక్ రబ్బాని, గుంటి
బాలసుబ్రమణ్యం, వైకాపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments