Latest News

సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్



మండలంలోని దేవాంగపురి పంచాయతీ అయోధ్యనగర్ వాటర్ ట్యాంక్  దగ్గర రూ. 7 లక్షల

వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 

ఇంఛార్జి కరణం వెంకటేష్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ 

బండారు మురళీ బాపూజీ, సిబ్బంది,ఆసాది అంకాల రెడ్డి, పృధ్వి ధనుంజయ, నాసిక 

హనుమంతరావు, చల్లా భోగేశ్వరరావు,కర్ణ హనుమంతరావు, షేక్ రబ్బాని, గుంటి 

బాలసుబ్రమణ్యం, వైకాపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

No comments