Latest News

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

బాపట్ల జిల్లా (chirala ):వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాలు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించారు .13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద జరిగిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పటల్ నందు రోగులకు  పండ్లు, బ్రెడ్లు,పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజనo శ్రీనివాసరావు,వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు,పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, వేటపాలెం మడలం అర్బికే చైర్మన్ పలపోల్లు శ్రీనివాసరావు,రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లీ వైష్ణవి,జిల్లా కార్యదర్శి శిఖా సురేష్,జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు చీమకుర్తి బాలకృష్ణ,పల్లపోలు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు అందే కృష్ణ,యువత అధ్యక్షులు ఆవుల అశోక్,జనరల్ సెక్రటరీ చిలుకోటి శ్రీనివాసరావు,మున్సిపల్ కౌన్సిలర్లు,వార్డు ఇంచార్జీ,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ JCS ఇంచార్జీ కోలా శివ,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు,జగనన్న అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

No comments