Latest News

కొత్తపేట పంచాయతీలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న కరణం బలరాం


బాపట్ల జిల్లా (chirala):వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీలో 43 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కుందేరు దగ్గర పార్కు,40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయ భవనం,20 లక్షల రూపాయలతో ఆధునికరించిన జిల్లా ప్రజా పరిషత్ అతిధి గృహం మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ భవనం ప్రారంభోత్సవాలు మరియు కొత్తపేట పంచాయితీలో  11 కోట్ల 99 లక్షల రూపాయలతో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను చీరాల శాసన సభ్యులు శ్రీ కరణం బలరామ కృష్ణ మూర్తి,చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ D.E శేషయ్య,చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు,పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు,రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,రాష్ట్ర మహిళ  జాయింట్ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు చీమకుర్తి బాల కృష్ణ, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సల్లూరి అనిల్,సర్పంచ్ కందేటి రమణ,ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు,ఉపాధ్యక్షులు అందే కృష్ణ,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు,మహిళా అధ్యక్షురాలు సీతమహాలక్ష్మి,కట్టా గంగయ్య,మారుబోయిన పాపారావు, శర్మ,చింతలపూడి తులసి రామ్,బాబీ,షేక్ కబీర్,మాఘం బాషా,పులి సోమయ్య,డకుమళ్ళ రమేష్,జిడుగు మస్తాన్,కట్టా జార్జ్ శామ్యేల్,వేటగిరి సంజీవరావు,తలారి రాజు,బొల్లాపల్లి బెంజిమన్,ఆవుల కొండలు,పొద ప్రసాద్,షేక్ హౌలీ,జనరల్ సెక్రటరీ చిలుకోటి శ్రీనివాసరావు,సచివాలయం సెక్రటరీలు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments