Latest News

రామన్నపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కరణం వెంకటేష్

 


బాపట్ల జిల్లా(vetapalem):వేటపాలెం మండలం రామన్నపేట-1,2 సచివాలయం పరిధిలోని జరిగిన గడప గడపకు మన ప్రభుత్వo కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో నేరుగా కలిసి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్న ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీ మల్లెల లలితరాజశేఖర్,పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు,సర్పంచ్ కందేటి రమణ,ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు,JCS మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్,జిల్లా కార్యదర్శి రొండా భరత్,యువత అధ్యక్షులు ఆవుల అశోక్,RBK చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు,మహిళా అధ్యక్షురాలు సీత మహాలక్ష్మి,ఉపాధ్యక్షులు అందే కృష్ణ,జంగిలి రామారావు,కట్టా గంగయ్య,కర్ణ లక్షరావు,వేటగిరి సంజీవరావు,ఫ్రుద్వి చంద్రమోహన్,సాధు రాఘవ,షేక్ ఖాదర్,నర్మద ప్రశాంతి,పొట్లూరి మహా లక్ష్మయ్య,గౌరవబత్తిన ప్రశాంతి,దంతం హనుమంతు,కర్ణ ప్రసాద్,గౌరవబత్తిన రవి, బండికళ్ళ నరేష్,జమ్మి ప్రసాద్ రెడ్డి,షేక్ అజిజుల్లా,బుర్ల శివ, షేక్ హౌలీ,లేళ్ల భాస్కర రావు,కోటి స్వామిగుప్తా, షేక్ సాలేహ, మురళి, బుద్ది రవి,A.O కాశీ విశ్వనాథ్,APM శ్రీనివాసులు,సచివాలయ కన్వీనర్లు,వాలంటీర్లు మరియు గృహసారధులు తదితరులు పాల్గొన్నారు..

No comments