Latest News

సీఎంను కలిసిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యా...


బాపట్ల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నాయుడును రాష్ట్ర సచివాలయంలోని ఆయన

కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి

మాల కొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ

సందర్భంగా చీరాల అభివృద్ధి, ప్రస్తుత రాజకీయాల

గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

No comments